వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు.
CBI Enquiry | తిరుమలలో లడ్డు (Laddu) తయారిలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, ప�
బొంరాస్పేట : గణేష్ మండపంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ముస్లిం సర్పంచ్ పాల్గొని వేలం పాడి లడ్డును దక్కించుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గౌరారం గ్రామంలోని వినాయక మండపంలో సోమవారం రాత్రి నిర్వా�