చదివింది ల్యాబ్ టెక్నీషియన్.. కానీ మడికొండ మెయిన్ రోడ్డులో సాయిశ్రీఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో భార్యాభర్తలు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం(టీజీఎంసీ) దాడుల్లో ఈ విషయ
ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సిన పనిని తమతో చేయిస్తున్నారంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ టెస్టుల కోసం రోగుల నుంచి రక్త, మూత్ర న మూనాల సేకరణ, ల్యాబ్లో అప్పగింత, రిపోర్టులను తీసుకొచ్చే బాధ
ములుగు జిల్లా వైద్య కళాశాల సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని వారికి ఉద్యోగాలు కేటాయించినట్లు తెలుస్తోంది.
గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ ట�
వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియపై సరైన స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులను వెనక్కి పంపాలని బుధవారం వచ్చిన ఆదేశాలకు కొనసాగిం�
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�