Harish Rao | వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఇండ్లను శుద్ధి చే సుకుంటూ పరమ పవిత్రతో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాదుకల స్పర్శకు సమయం ఆసన్నమైంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తిస్వామి ఉద్దాల మహోత
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కొలిచిన వారికి కొంగుబంగారంగా కురుమూర్తి రాయుడు పేరొందాడు. అంతటి మహిమాన్వితుడు.. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలిచేందుకు వేళైంది.
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి పట్టువస్ర్తాల పనులను ఆదివారం మండల కేంద్రంలోని భక్తమార్కండేయస్వా మి ఆలయంలో చేనేత కార్మికులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక అమావాస్య సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టం అలంకారోత్సవానికి వేదికైన ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అ�
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేశుడి సేవకు వేళైంది. రాష్ట్రంలోనే పేరొందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 18న స్వామి అలంకారోత్సవం,