కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశానికి ఏపీ సర్కారు డుమ్మా కొట్టింది. దీంతో యాసంగి సాగు, వేసవి తాగునీటి వాటాల అంశం ఎటూ తేలకుండాపోయింది.
కృష్ణాజలాల వినియోగంపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును ఆహ్వానించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎం నగేశ్ ముదిరాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరా�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించాల్సిన అత్యవసర సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. అనివార్య కారణాలతో హాజరుకాలేకపోతున్నామని, సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ స�
ఎట్టకేలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ అధికారులు సమాచారం అందించారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని
KRMB | వచ్చే వారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. యాసంగి సీజన్ సాగు, తాగునీటి అవసారలపై ఈ కమిటీలో అధికారులు చర్చించనున్నారు. ఈ క్రమంలో
KRMB | కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ | కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సుమారు ఐదు గంటలకుపైగా సమావేశం కొనసాగింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో జల విద్య�
KRMB | కృష్ణాలో 50:50 నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదు : రజత్కుమార్ | కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం �
కేఆర్ఎంబీ ఎజెండాలో 13 అంశాలు కృష్ణా జలాల పంపిణీపై ప్రధాన చర్చ తెలంగాణ సూచించిన అంశాలకు చోటు సాయంత్రం జీఆర్ఎంబీతో సంయుక్త భేటీ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వివాదం, కేంద్రప్రభుత్వ�
హైదరాబాద్ : ఈ నెల 27న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ సభ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సమాచారం పంపినట్ల�