Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ న�
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్ను సెంట్రల్ వాటర్ కమి�
Krishna Water Dispute | కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జలశక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడి�
KRMB | ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నేషనల్ గ్రీన్
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడిం
Water dispute Tribunal | అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమా�
KRMB | కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బోర్డు చైర్మన్ కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ
కేఆర్ఎంబీ ఎజెండాలో 13 అంశాలు కృష్ణా జలాల పంపిణీపై ప్రధాన చర్చ తెలంగాణ సూచించిన అంశాలకు చోటు సాయంత్రం జీఆర్ఎంబీతో సంయుక్త భేటీ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వివాదం, కేంద్రప్రభుత్వ�
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి.. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీకి త�