: జెండా, అజెండా ఒక్కటే ఉండాలని, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయకర్త డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. జాతీయ సామాజిక న్యాయ వేదిక �
అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ) సంచార కుల, జాతులకు ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ �
విముక్త సంచార, ఆర్థ సంచార జాతుల కులాల ప్రాతినిధ్యం.. ఆధునిక అభివృద్ధిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్రావు అన్న
Krishna Mohan Rao | తెలంగాణ గడ్డ నుంచి బీసీల ధర్మపోరాటం ప్రారంభమైందని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో
నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం కోర్టులు, బీసీ కమిషన్లు చెప్పినా కేంద్రం వినలేదు కుల గణనతోనే సమగ్ర నిర్ణయాలకు అవకాశం బీసీ సంక్షేమంలో వేరే రాష్ర్టాల కన్నా మనమే మిన్న స్వరాష్ట్రంలో సమున్నత�