దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్�
సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. మంగళవారం రూ.10 వేలను జీఎం పాల్వంచలోని యువసేన అసోసియేటీస్ యువసేన చిల్డ్రన్ హోమ్ అండ్ స్పెషల్ నీడ్స్ స్కూల్ (పిల్�
సింగరేణి వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా తమ సంస్థ ఉంటుందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ �
సమాజంలో మనమంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మి, వన్ టౌన్, త్రి టౌన్ సీఐలు కరుణాకర్, శివప్రసాద్ అన్నారు. సోమవారం సిం�
దేశ రాజ్యాంగం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, మన పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ రక్షణకు కులం, మతం ప్రాంతం, రాజకీయ పార్టీలకతీతంగా కలిసి రావాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
ఈ నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో మా
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ, జిల్లా కార్యదర్శి కె.కల్పన అన్నారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం పట్టణంలో �
ఆరోగ్యమే మహాభాగ్యం కావునా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలేం రాజు అన్నారు. అలాగే వ్యాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.
గిరాకీ లేక.. కుటుం బం గడువక.. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక రామవరం