‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భయపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ఆయన విసిరిన సవాల్నే తాను స్వీకరించి చర్చలకు వస్తే మంత్రి ముఖం చాటేశారు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమె
గురుకులాల పరిస్థితి కేసీఆర్ హయంలోనే బాగాలేదని, రేవంత్రెడ్డి పాలనలో అద్భుతంగా ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎక్కడ అద్భుతంగా �
సవాలు విసరడం, తోక ముడవడం సీఎం రేవంత్రెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతు సమస్యలపై దమ్ముంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవర�
దమ్ముంటే ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైన గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.