‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో శుభారంభం చేశారు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్తేజ్. పల్లెటూరి ప్రేమికుడి పాత్రలో జీవించి తొలి ప్రయత్నంలోనే అందరిని మెప్పించాడు. మంచి భవిష్యత్తు ఉన్న కథానాయకుడనే ప్రశ�
ఉప్పెన సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సినిమా చేశాడు. ప్రముఖ రచయిత సున్న�
‘ప్రతి రోజు మనం ఓ సంఘర్షణ నుంచి మరో సంఘర్షణలోకి ప్రయాణం చేస్తుంటాం. ఈ క్రమంలో నైతికైస్థెర్యాన్ని మనమే ప్రోదిచేసుకోవాలి. గెలుపుకోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎవరికి వారు స్వీయ జీవితాన్వేషణ చేసుకొని ఉన్నత�
‘ఆత్మన్యూనత భావం కలిగిన రవీంద్ర అనే యువకుడి కథ ఇది. నల్లమల అరణ్యంలో అతడు నేర్చుకున్న జీవితపాఠాలేమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అని అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తే�
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స�
నల్లమల అరణ్యంలోకి గ్రాసం కోసం తన గొర్రెల మందను తోడ్కొని పోయిన రవీంద్రయాదవ్ అనే యువకుడికి అక్కడ ఎదురైన జీవన్మరణ పరిస్థితులు, వాటిని తట్టుకొని అడవిని జయించిన వీరోచిత పోరును ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్
రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ రూపొందించిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. అక్టోబర్ 8న ప్రేక్షకులము�
తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన కెరీర్లో రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్తో పాటు ప్రధ
సమకాలీన చిత్రసీమలో సృజనాత్మకంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కథల ఎంపిక మొదలుకొని, సినిమాను ప్రజలకు చేరువ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులొ�
ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా బిజీగా హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేస్తూనే..నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోష�
దుర్గమారణ్యంలో బతుకుపోరుకు అక్షరరూపమిస్తూ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ�