మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ జిల్లా గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య పేర్కొన్నారు. బుధవారం కోటగండి సాయిబాబా, మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఆమె తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ సందర్భం
పరకాల కాంగ్రెస్లో వర్గపోరు రోజురోజుకూ ముదురుతున్నది. మంత్రి కొండా సురేఖ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి వర్గం మధ్య వాగ్వాదాలు జరిగి రోడ్డెక్కి కేసులు నమోదైన ఘటనలు ఉండగా తాజాగా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే �
ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పార్టీ కాడర్కు, బీసీ వర్గాలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్,
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై చర్యలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధికార ప�
‘అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్, పట్టుదల పార్లమెంట్ ఎన్నికల్లో కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాత వారికి మధ్య సమన్వయలోపం కొ�
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్�
Neelam Madhu | కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మర్యాదతోనే నీలం మధుని ఏమనలేకపోయాం. లేదంటే నీలం మధు చెంప పగలకొట్టాలనుకున్నా.. నా భర్తను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు.. మధుకి కామన్ సెన్స్ లేదంటూ సుధారాణి క�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నిరాధార, సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
Konda Surekha | ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రతి యేటా మార్చి 3 న ప్రపంచ వన్యప్రాణి దినోత్స
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓవైపు రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్యం గల వివిధ ప్రభ�
వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఆహ్వానించారు.