Kompalli : కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఏడో తరగతి చదువుతున్న సూర్య(Surya) అనే విద్యార్థిపై పదో తరగతి విద్యార్థులతో దాడి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ (Krishna) దాడి చేయించాడు.
ఒకవైపు మద్యం మత్తు.. మరోవైపు అతివేగం.. ఫలితంగా అదుపుతప్పిన ఓ ద్విచక్రవాహనం చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స�
Road accident | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను కారు లారీ ఢీకొన్న ఘటన(Road acciden)లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి(Kompalli)లో చోటు చేసుకుంది.
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలి. రాబోయే ఎన్నికల్లో తిరిగి మూడోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చే