భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సీటు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అభ్యర్థి చిచ్చు పెడుతున్నది. సీటు కోసం స్వయంగా అన్నదమ్ముల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్�
కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ �
మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీ
అభివృద్ధి నిరోధకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొడుదామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జమస్తాన్పల్లి క్రాస్�
‘త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కాంట్రాక్టర్లు, దొంగలు, దగాకోరులకు - మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న సీఎం క�