నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసు�
కాంగ్రెస్ మెడలు వంచడానికే రైతు దీక్ష చేపట్టామని, ఈ రైతుదీక్ష చూస్తుంటే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసి సాహిత్య ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
కొల్చారం: సింగూరు నుంచి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు ఆదివారం పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా �