రాష్ట్రంలో కొత్తగా రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన తన చాంబర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వర�
TS High Court | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవ�
TS High Court | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థిత�
గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెంది�
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ప్ర�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం ఖరారు చే
‘నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుంది’ అన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన రీతిలో అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి విపక్షాలు రోజ
ఫోరం ఫర్ తెలంగాణ నిర్వహించిన రౌండ్టేబుల్లో వక్తల హెచ్చరిక ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్ద�
ఖైరతాబాద్ : బీసీ కుల గణన చేయకపోతే బీజీపీ బీసీలు ఓట్లెయ్యరని వక్తలు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ సమా �
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ భవితవ్యాన్ని తేల్చినట్టు కనిపిస్తున్నది. టీఆర్ఎస్, ఉద్యమసారథి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కోదండరాం స్థాపించిన తె�