రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఉగాది పండుగ రోజు ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి ఆదిలోనే హంసపాదులా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు రేషన్షాపులకు సన్నబియ్యం సరఫరా కాలేదు.
Jangaon | పంట నమోదు పకడ్బందీ చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రవేశ పెట్టింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి యొక్క AEO CLUSTER నందు ఒక రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప�
Minister Errabelli | ఉమ్మడి పాలనలో గిరిజన తండాల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడేవారు. నేడు అవే తండాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Errabelli | అందరి సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించి పనిచేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మం�
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర�
Minister KTR | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్కు ఈ నెల 17న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్�
kodakandla | జిల్లా పరిధిలోని కొడకండ్ల మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఏర్పాటు �
కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3:
సిద్దిపేట: జిల్లాలోని కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తక్షణమే కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంల�