ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం మండలంలోని శ్రీచైతన్య ఇంజినీ�
స్ట్రాంగ్ రూంలకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి సోమవారం అర్ధరాత్రి పొన్నేకల్లులో గల శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి చేరిన ఈవీఎంలను పటిష్ఠ బందోబస్తు నడుమ స్ట్రాం�
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసి 75.19 శాతంగా నమోదైంది.
స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ప్రలోభాలు, ఒత్తిడులు, భయబ్ర�
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్ప�
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగో రోజు సోమవారం నాడు 11 నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర�
అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై ఐడీవోసీలో�