ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో వివిధ రకాల పన్నుల వసూలు విషయం వివాదాలకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్�
ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) కమిషనర్గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహించిన ఆదర్శ్ సురభి.. వనపర్తి కలెక్టర్గా బదిలీపై �
ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జించే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన బ�
మున్సిపాలిటీలు సకాలంలో పన్ను వసూళ్లను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్' మున్సిపాలిటీల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు పన్ను చెల్లించిన ఇంటి యజమానులు 5 శాతం రాయి
ఖమ్మం :రాష్ట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్భన్ తహాశీల్దార్ శైలజలు నగరంలోని లో తట్టు ప్రాంతాలను సోమవారం రాత్రి పరిశీలించారు. 41వ డివిజన్లోని చెరువుబజార్, కవిర
జోరుమీదున్న కారు| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
టీఆర్ఎస్ విజయం| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
ఖమ్మం కార్పొరేషన్| ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) లోని 60 డివిజన్లకు 376 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కర్ణన్ బుధవా
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి రాంమోహన్ గెలుపును కాంక్షిస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి �