ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి రాంమోహన్ గెలుపును కాంక్షిస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి �
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నా
హైదరాబాద్ : పదవీకాలం పూర్తవుతున్నందున పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీతో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తిక�