మధిరరూరల్, మే 1: వీధి కుక్కల దాడిలో దుప్పి మృత్యువాతపడింది. ఈ ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడులో చోటుచేసుకొన్నది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పొలాల్లోకి దుప్పి రాగ�
ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 7: ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా వాసవీమాత మహోత్సవాలు జరిగాయి. మూడురోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు సోమవారంతో ముగిశాయి. గన్నవ�
పెరిగిన భూ విలువతో రైతులకు ఊరట పెరగనున్న రుణ పరిమితి, భూ నష్ట పరిహారం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాదికి రూ.350 కోట్ల ఆదాయం వ్యవసాయ భూములపై రూ.100 కోట్ల ఆదాయం ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి):ఉమ్మడి
పట్టణాలు, పల్లెల్లో జోరుగా కోళ్ల విక్రయాలు మాంసంలో పోషక విలువలు ఫుల్ ధర కాస్త ఎక్కువైనా మార్కెట్లో మంచి డిమాండ్ మనలో రోగ నిరోధక శక్తి పెంపునకు దోహదం సుజాతనగర్, ఫిబ్రవరి 6: వేడి వేడిగా నాటుకోడి పులుసు.. ఇ
మంత్రి పువ్వాడ అజయ్ టీఎన్జీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఖమ్మం, ఫిబ్రవరి 6 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. �
అర్హులందరికీ సంక్షేమ పథకాలు పిండిప్రోలు రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే కందాళ సహకారంతో గ్రామాభివృద్ధి అభినందన సభలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 6: పుట్టిన ఊరు పిండిప్రోలును అభివృద్ధి పథ
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిషారం లభిస్తున్నదని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదివారం తెలిపారు.
జూలూరుపాడు, ఫిబ్రవరి 6 : మండలంలోని పడమటనర్సాపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న గుట్ట దగ్గరలో మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్