అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా �
కెనడాలోని ఖలిస్థానీలు శ్వేత జాతీయులను హెచ్చరిస్తున్నారు. సర్రే ప్రాంతంలో జరిగిన నగర కీర్తన ప్రదర్శనలో పాల్గొన్న ఓ ఖలిస్థాన్ అనుకూలవాది ఓ వీడియో క్లిప్లో కెనడియన్లను దురాక్రమణదారులుగా పేర్కొన్నాడు.
ఉన్నత చదువులు చదివేసి, పెద్ద ఉద్యోగాలు చేసేసి జీవితంలో స్థిరపడిపోవాలన్న ఆశతో కెనడా వెళ్లాలనుకునే వారికి ఇది హెచ్చరిక. లక్షలకు లక్షలు ఖర్చు చేసి కెనడా వెళ్లి.. నాణ్యతలేని కాలేజీల్లో చదివి ఉద్యోగాలు దొరక్
Delhi Blast: ఢిల్లీ స్కూల్ పేలుడుతో లింకు ఉన్న టెలిగ్రాం యాప్ మెసేజ్పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆ పేలుడుతో ఖలిస్తానీ లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో పోల�
విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
Khalistani Referendum Turns Violent | అమెరికాలో జరిగిన ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ హింసాత్మకంగా మారింది. ప్రత్యర్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఖలిస్థానీ వర్గాలకు చెందినవారు కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుద�
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య నేపథ్యంలో భారత్-కెనడా (Canada) మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెండు దేశాల్లోనూ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్లోని తమ పౌరు�
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా