నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ను లక్షలు వెచ్చించి వాహనదారులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఫ్యాన్సీ బిడ్డింగ్లో 64 లక్షల ఆదాయం ఆర్టీఏ ఖజానాలో జమ అయింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.263 నుంచి సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో యూనియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికా
సినీహీరో రామ్చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త వాహనం రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చారు.
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవల ఆయన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీసీ కార్యాల
అది ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం. కమిషనర్, జేటీసీ ఉన్నతాధికారులు ఉంటారు. ఆ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఏ సిబ్బందిమంటూ.. కొందరు వ్యక్తులు వాహనాలను ఆపి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదార
ఫ్యాన్సీ నంబర్లతో సెంట్రల్ జోన్కు భారీ ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీఎస్ 09 జీఈ 9999 నంబర్కు అత్యధికం గా రూ.17లక్షల 35వేల ధర పలికిందని ఖైరతాబాద్ ఆర్టీవో పాండురంగనాయక్ తెలిపారు.
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణ�
సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.