అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటికి కటకట ఏర్పడింది. పాఠశాలకు సరఫరా చేసే బోరు మోటరు వారం కిందట కాలిపోయింది. మోటర్కు మరమ్మతు చేయపోవడంతో విద్యార్థినులకు పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీరే ఆధారమైంది.
పెంట్లవెల్లికి సమీపంలో ఉన్న కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో గత కొద్దిరోజుల నుంచి భోజనం సరిగా లేక విద్యార్�
దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడాయే అన్నచందంగా ఉంది కొండమల్లేపల్లి మండలంలోని కేజీబీవీ బాలికల పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు విద్య అందించాలని ఉద్దేశంతో ప్రారంభించ�
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అనేక సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగా యేటా కస్తూర్బాలను అప్గ్రేడ్ చేస్తుండగా, ఈ యేడాది మర�
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
Telangana | సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం
ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
విద్యార్థులకు శుభవార్త.. కొత్తగా 36 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు పె�