భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ ఎంతో కృషిచేసిందని దివ్యాగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చెప్పారు. నాడు 500 ఉన్న వికలాంగుల పింఛన్ రూ.4 వేలకు పెంచిన ఘనత కేసీఆ�
హైదరాబాద్ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు.