Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమ�
వర్ష బీభత్సం సృష్టించిన జలవిలయంతో కేరళలోని వయనాడ్ ప్రాంతం అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లు బురదలో కూరుకుపోయాయి. 270 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు.
Wayanad Landslides | వయనాడ్ ఘటన నేపథ్యంలో కేరళ సర్కారు ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఘటనలో మృతుల సంఖ్య 70 దాటిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అటు ఆమోదం తెలుపుకుండా, ఇటు పునఃపరిశీలన కోసం అసెంబ్లీకి పంపకుండా ఏండ్లుగా పెండింగ్లో పెట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చే�
చారిత్రక ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం’ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 50 ఏండ్లు పూర్తయ్యింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారత�
Kerala Govt | కేరళ ప్రభుత్వం (Kerala Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు (Govt employees) ఎలాంటి యూట్యూబ్ ఛానల్ (YouTube channels)ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం-రాష్ట్రప్రభుత్వం మధ్య సమస్యలు, రాష్ట్ర రుణ సమీకరణపై ఆంక్షల మీద ప్రధాని మోదీకి మెమొరాండం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 2017కు ముందు అనుసరించిన రుణ పరిమితిని పునరుద్ధరించాలని కోరనుంది.
కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హో�
గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు.
కేరళలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింతగా ముదిరాయి. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస�