‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
గౌరవనీయ మంత్రి గారికి, దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ, సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాల ప్రారంభం నేపథ్యంలో, తెలంగాణలోని కాజీపేటను ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయ
కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా కల్పించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆ
దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజ లు కొట్లాడి సాధించుకున్న రైల్వే మల్టీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ( రైల్వే కోచ్ ఫ్యాక్టరీ)లో స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, అవి సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. కొత్త ప్రాజెక్టులు, నిధుల జాబితాలో ఓరుగల్లు ప్రస్తావనే లేదు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి అనుసంధానంగా ఉన్న వరంగల్-కాజీపేట రైల్వే మార్�