అడవుల జిల్లా ఆదిలాబాద్ వన్యమృగాల సంచారంతో వణికిపోతున్నది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నేరేడుపల్లె సమీపంలో ఆవుపై పులిదాడి చేసి హతమార్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్లో మేకల మంద�
కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసి చంపిన ఘటనతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ�
నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లప�
కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి మైసంపేట్, రాంపూర్ గ్రామాలకు చెందిన 94 కుటుంబాలకు పునరావాసాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.
పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస�
అభయారణ్యంపై అన్ని వివరాలు ప్రారంభించిన మంత్రి అల్లోల హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చికటి అడవి.. ప్రకృతి రమణీయత.. జలపాతాలతో అలరారుతున్న కవ్వాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచ
హైదరాబాద్ : తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్(KTR)కు సంబంధించిన వెబ్సైట్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని �