Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఎదురుదాడి చేస్తామని మరో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్కు స్ట్రాం
సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్యాడర్కే కాదు అధిష్టానానికి అంతుపట్టడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించాల్సిన ముఖ్యనేతలు ముగ్గురు తలోదారి పట్ట�
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్లో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి అందరూ నాయకులను ఏకతాటి మీదికి తెచ్�
పటాన్చెరు పఠాన్గా గూడెం మహిపాల్రెడ్డి నిలిచారు. వరుసగా మూడోసారి గెలిచి పటాన్చెరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే రెండోసారి గెలవలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గెలిచ�
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ల చిచ్చు రాజుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ను కాటా శ్రీనివాస్గౌడ్కి కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు అధిష్టానం కేటాయించింది. నారాయణఖేడ్
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ�
కాంగ్రెస్లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.