నాగర్కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో కస్తూర్బా హాస్టల్ విద్యార్థిని అదృశ్యమయింది. బూర్గంపాడులోని జూనియర్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. శనివారం సాయంత్రం గుర్త�
KGBV | హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.