ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి, అక్కడి నుంచి కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లావాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్
అగ్ర కథానాయిక శ్రీలీల శనివారం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకుంది. తన తల్లితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది. గంగా హారతిలో కూడా పాల్గొంది.
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.
Wazukhana: జ్ఞానవాపీ మసీదులోని వాజూఖానాలో ఉన్న శివలింగాన్ని శుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ చంద్రచూడ్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వారణాసి జిల్లా అధ�
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నా�
Gyanvapi Mosque Survey : జ్ఞానవాపీ మసీదులో ఒక్క ఇటుకను కూడా కదల్చలేదని ఇవాళ సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. కేవలం ఫోటోగ్రఫీ, రేడార్ స్టడీ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఆ మసీదులో సర్వేను నిలిపివే�
minister koppula eshwar | రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని శనివారం దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గంగా హారతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల కాశీ విశ్వనాథ దేవాలయం పసిడి వర్ణంలో మెరిసిపోతున్నది. ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చిన 60 కిలోల బంగారంతో పసిడి వర్ణంలోకి మారిపోతున్నది. 23 కిలోల బంగారం ఉపయో�