కరూర్ వైశ్యా బ్యాంక్ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం కోత పెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత�
ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు.. మరోవైపు డిపాజిట్దారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎ�
మరో రెండు బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచాయి. ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్, ప్రైవేట్ రంగ సంస్థయైన కరూర్ వైశ్యా బ్యాంక్లు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కరూర్ వైశ్యా బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికిగాను నమోదైన రూ.104.37 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు ప�
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యాబ్యాంక్(కేవీబీ)..బేస్రేటుతోపాటు బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ బేస్రేటును పావు శ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్.. బేస్ రేటు ను, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గించినట్లు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో శుక�
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విరాళంగా 10 అంబులెన్స్లు అందించింది ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో, ఎండీ రమేశ్ బాబు మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్తో రాష్ట్రంలో �