కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి | తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత కలకలం రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 41,664 కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,71,931కు, మొత్�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. రోగులకు ఆసుపత్రిలో పడకలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ప్రత్యేక చొరవ చూపారు. షిగ్గావ్లోన�
బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాట�
బెంగళూర్ : దవాఖానల్లో అనవసరంగా ఎక్కువ రోజులు గడిపే కొవిడ్-19 రోగులు సత్వరమే డిశ్చార్జి అవడం ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర�
Coronavirus in India: కరోనా వైరస్ ప్రభావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,
కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో �
కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి.
బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ �