ఒక్క మంచి స్కీం తేలే.. మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నడు అన్ని వర్గాలకు అండగున్నది టీఆర్ఎస్సే రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జమ్మికుంట, సెప్టెంబర్ 4: కేంద్రం అమలు చేస్తున్నది పస లేని పథకాలని, తెలంగాణ �
రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తాం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో చర్చ కరీంనగర్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్ర
బడి బలోపేతంలో ఆదర్శం ఊటూరు పాఠశాల హెచ్ఎం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు హైదరాబాద్లో పురస్కార ప్రదానం కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4: అది మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామం. అక్కడ పాఠశాల ఉన్�
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు 10 నుంచి చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు వెల్లడి హుజూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అప్పటి పాలకులు, ప్రభుత్వాలను
LMD Dam | దిగువ మానేరు ఎనిమిది గేట్లు ఎత్తివేత | జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టాన్ని పరిశీలించిన అధికారులు ఉన్నతాధికా
వారి సమగ్రాభివృద్ధి కోసం చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా: కేసీఆర్ హుజూరాబాద్.. తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్ తెలంగాణ ఉద్యమంలానే దళితబంధు విప్లవం ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకూ వర్తింపు పథకానికి
సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీ�
హనుమకొండ/కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గురువారం సాయం
కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
కరీంనగర్ : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నాగులమాల్యాలకు చెందిన నిఖిత అనే గర్బిణికి శుక్రవారం ప్రసవ నొ�
కొత్తపల్లి : కరీంనగర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖకు చెందిన కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి లఢఖ్లోని మౌంట్ యునాన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్ యునామ్