‘మాట్లాడితే చాలు పవర్ ఫుల్ మంత్రిని అని చెప్పుకొనే రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ ఏమైంది. ఎటు పోయింది..? స్థానికుడిని అంటున్నవ్. అధికారులతో సమీక్షలు పెడుతున్నవ్. మరి కరీ�
‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్కు�
కరీంనగర్లో వివిధ నిధుల కింద చేపట్టిన పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామని మేయర్ యాదగిరి సునీల్రావు స్పష్టం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న అభివృద్ధి పన�
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుకలు వేయించాలని తల్లిదండ్రులకు కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. పోలి యో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ�
ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలం
జీవితపు లోతుల్లోంచే గంభీరమైన కవిత్వం వస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ఫిలిమ్భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ్ ర
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28: బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరు ఏం మాట్లాడుతారో వారికే తెలియని అయోమయంలో ఉన్నారని కరీంనగర్ మేయర్ సునీల్రావు ఎద్దేవా చేశారు. ‘కరీంనగర్ స్థానిక సంస్థ