ఉమ్మడి జిల్లాలో కంటివెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది ఊరూరా అవగాహన కల్పించడంతో ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా పట్ట ణ, గ్రామీణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం గురువారం విజయవంతంగా సాగింది. మొత్తం 6,744మందికి కంటి పరీక్షలు నిర్వహించి 918మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 537మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో రెండో రోజు కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్
తొలివిడత కంటి వెలుగు పరీక్షల్లో ఘన విజయం సాధించామని, రెండో విడతలోనూ గిన్నిస్ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ ద�
kantivelugu-2 | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కంటి వెలుగు