రైతులు కంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అ న్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎ�
రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.
కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోక�
యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో పంటలు వేయడంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన �
వానకాలంలో వర్షాధారం కింద రైతులు జిల్లాలో సాగుచేసే ప్రధాన పంట కందిపంట. నల్లరేగడి భూములతో పాటు మెట్ట పొలాల్లో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కంది పంటను సాగు చేస్తారు.
బొంరాస్పేట, జనవరి 26 : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దశలో అగ్నికి దగ్ధమైన సంఘటన బుధవారం మండలంలోని మదన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్యాట చిన్న కిష్టయ్యకు గ్రామా సమీపంలో నా
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద
వినూత్న పద్ధతిలో సాగు సంగారెడ్డి జిల్లా రైతు ప్రయత్నం న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్�