గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. �
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాలతో అధికారులు, ఉద్యోగులకు గుబులు పుట్టించింది.
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారు
వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే �
కంది రైతుకు కాలం కలిసొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో కందిసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గినప్పటికీ సకాలంలో వర్షాలు కురియడంతో పంట ఆశాజనకంగా ఉన్నది.
సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య | జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వినూత్న పద్ధతిలో సాగు సంగారెడ్డి జిల్లా రైతు ప్రయత్నం న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్�