రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని స్పష్టం చేశారు.
సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లిష్, బీఏ సోషల్సైన్స్ విభాగంలో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జీ క�
కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పూర్వవైభవం సంతరించుకున్నది. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక కొట్టుకుపోయి స్తంభాలు కుంగిపోయి మండపం కూలే ప్రమాదం ఏర్పడడంతో కేంద్ర పురావస్తు శాఖ 2005లో దీని ప
జిల్లా వంజరి సంఘానికి ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జనవరి 26న ప్రారంభిస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించారు.
సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.