కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.లక్ష, తులం బంగారం ఎక్కడ దాచారని, ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన చెక్కులనే ఇస్తున్నామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్య�
హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ దండు కదిలింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎమ్మెల్యే వివిధ మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీ�
కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు.
చెల్లెకు ఆపతొస్తే.. ‘భయపడకు చెల్లే నేనున్నా’ అని అన్న అండగా నిలుస్తడు. అక్కకు తీరని కష్టం వస్తే.. ‘తోడవుట్టిన కదా.. నీ కష్టంల తోడుండనా అక్కా’ అని తమ్ముడు ధైర్యం చెప్తడు. తోడవుట్టిన ఆడబిడ్డ పేదింటిరాలు అయితే
ఎమ్మెల్యే మాగంటి ఆధ్వర్యంలో వేడుకలు చెక్కులతో పాటు బహుమతిగా కుంకుమ భరిణెలు బంజారాహిల్స్/జూబ్లీహిల్స్, మార్చి 7: మహిళా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల
మూడు రోజులపాటు రాష్ట్రమంతటా సంబురాలు సమాయత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా నిర్వహి