ధికారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మంగళవారం పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్న�
వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం.. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తున్నద
సాహిత్యం కవి గుం డెలోతుల్లోంచి పుట్టుకురావాలని, కవులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం అనంత సాహిత్య వేదిక వికారాబాద్ వారి ఆ
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఖ్యాతి లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైన వచ్చిపోవే.. వానమ్మ..’ అంటూ వర్షాన్నే కరిగించిన అక్షరాలు అతడివి.. ‘వందనాలమ్మా.. అమ్మా వందనాలమ్మా’ అంటూ తల్లి ప్రేమను తెలంగాణ ప్రజలకు అందించి అందరి మనసులో చెరగని ముద్ర వేసిన ర
బండ్లగూడ : తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ నవీన్కుమార్లు పూలమాల�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడు కాళోజీ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జి
కడ్తాల్ : నేటి తరం యువత ప్రజాకవి కాళోజీ నారయణరావుని ఆదర్శంగా తీసుకోని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నార�
కాళోజీ జయంతి వేడుకలు | ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ శోభారాణి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.