గీత కార్మికుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ, సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామగుండం బైపాస
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కల్లు గీత సొసైటీలపై విధించిన నిర్బంధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు బీమా తరహాలోనే గీతకార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకూ చెట్టు మీదినుంచి పడి చనిపోయిన గౌడన్నలకు ఎక్స్గ్రేషియా అందిస్తుండగా, ఇక గీతకార్మికులు
తెలంగాణ సాధించిన నాటి నుంచి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహా నాయకుడు కేసీఆర్ అని గౌడ సంఘం నాయకుడు ఆరేపల్లి సాంబశివరావు పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. సమైక్య పాలనలో ఉనికి కోల్పోయి చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ కులవృత్తిదా�
తమకు అదనపు వేతనాల పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని పారిశుధ్య కార్మికులు పేర్కొన్నారు. తమపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.
కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బాకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు. తాజ�
CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే రైతులకు రైతుబీమా అమలు చేస్తున్నది. ఇదే తరహాలో గీత కార్మికులకు సైతం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించార
కల్లు గీత వృత్తిపై బీజేపీ తన వైఖరిని స్పష్టంచేయాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్రాజ్గౌడ్ డిమాండ్ చేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కల్లుగీత వృత్తి �