నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని సుర్జాపూర్, కడెం, బెల్లాల్ 33/11 సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మెరుగైన విద్యుత్ (Power Supply) అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని ఖాన�
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆలసత్వం వహించకుడదని, తక్షణమే పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భుక్యా రాజేశ్నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ �
Narasimha Swamy Kalyanam | మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంత గోదావరి తీరాన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది.
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస�
ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్లో మంగళవారం అధి
Kadem project | కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5