సూర్యాపేట : జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి బాలబాలికల సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్-2021 కబడ్డీ పోటీలు రెండోరోజు హోరాహోరీగా కొనసాగాయి. ఉత్తరప్రదేశ్ – తెలంగాణ బాలుర జట్ల మధ్య పోటీని మంత్రి జగదీశ్ రెడ్డి టాస్�
హైదరాబాద్ : సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త�
సూర్యాపేట : సూర్యాపేటలో కబడ్డీ స్టేడియం కూలిన ఘటనపై ఎస్పీ భాస్కరన్ స్పందించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ �
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువుర�