ఇందిరాపార్క్ సమీపంలోని కళా భారతి ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ఫెయిర్ 8వ రోజు సందర్శకులతో సందడి నెలకొంది. గురువారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బుక్ ఫెయిర్ను సందర్శించారు.
Hyderabad | హైదరాబాద్లోని వివిధ వార్త సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేట్స్, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం సమావేశమయ�
Photo Journalist | యువ ఫొటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని, అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
K Srinivas Reddy | రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను రేవంత్రెడ్డి సర్�
క్రమశిక్షణను అతిక్రమించే పోలీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రక్షణ కోసం వచ్చేవారిపై అఘాయిత్యాలకు పాల్పడే ఘటనలను ఎలాంటి పరిస్థితులలోను ఉ