ఢిల్లీ-ఎన్సీఆర్లోని వీధి కుక్కల తరలింపుపై తన ఇదివరకటి తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ తర్వాత వీధి కుక్కలను వాటిని తెచ్చిన వీధుల�
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కలకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం సుమోటోగా స్వీకరించి, కొత్తగా ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేసింది.
Paper Ballot: ఈవీఎంలతో ట్యాంపరింగ్ జరుగుతుందని బిలియనీర్ ఎలన్ మస్క్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లు పిటీషనర్ కేఏ పాల్ తన పిటీషన్లో పేర్కొన్నారు. ఎన్నికల �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నెలకొన్న వివాదాలు, కుటుంబ పెత్తనం, ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణపై జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ నివేదికపై సుప్రీం కోర్టు విచారించింది.