న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించేవారికి వ్యవస్థ అండదండలు ఎంతో అవసరమని, జడ్జీలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సమాజ హితమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్�
చికిత్సకు, సర్జరీకి రోగి సానుకూలంగా స్పందించకపోయినా, శస్త్ర చికిత్స విఫలమైనా వైద్యపరమైన నిర్లక్ష్యం చూపారని వైద్యుడిని నేరుగా బాధ్యుడిని చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై బుధవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్�
అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించా