Protest | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజీ (Medical College) లో ట్రెయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం
Junior Doctors | రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం ఓపీ సేవలకు దూరంగా ఉండనున్నట్లు జూడాలు తమ ప�
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల మూడు రోజుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ బుధవారం ప్రకటించింది.
Telangana | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు �
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను పూర్తిగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉస్మానియా జూడా అధ్యక్షుడు డాక్ట ర్ దీపాంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రికారెడ్డిలు పేర్కొన్నార�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సోమవారం చర్చల పేరు తో హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ.. మంగళవారం కనీసం పట్టించుకోలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్న�
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో సోమవారం నుంచి జూనియర్ వైద్యులు సమ్మె ప్రారంభించారు. దవాఖాన ఎదు ట ప్లకార్డులను ప్రదర్శిస్త�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో పలు రోగులకు ఇబ్బందులు �
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారని, తమకు రావాల్సిన ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వడం లేదని సోమవారం ప్రభుత�