నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
జూనియర్ డాక్టర్లు | రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లన్నీంటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఉ
మంత్రి కేటీఆర్ | రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు
ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకూ ప్రత్యేక అవకాశం వైద్యులపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యం అందరికీ మంచి వేతనం, సౌకర్యాలు �