అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై చర్చించాలని,
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
అదానీ-హిండెన్బర్గ్ రగడపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగ�
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతే�
Rajya Sabha | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డ�
అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అదానీతో లోపాయికారీ ఒప్పందమేదీ లేకపోతే..