రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలతో అధికారులు, పాలకులు కృత్రిమ ఆనందం పొందుతున్నారని ఎన్ వైపీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ధ్వజమెత్తారు. ఈమేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీ�
ఆసరా పింఛన్ ఎంతో మంది వృద్ధులకు ఆర్థిక భరోసానిస్తున్నది. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకులా నగదు ఇస్తున్నడని సంబుర పడుతున్నది. ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�
రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హా�
పిల్లలకు వార్షిక పరీక్షలు ముగియడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో గ్రేటర్వ్యాప్తంగా పార్కులు, రిసార్టులు, దర్శనీయ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.
ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.