జీవో 252ను సవరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143), టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద శనివారం ఆందోళన�
రాష్ట్రంలో జర్నలిస్టులను విభజించేలా తీసుకొచ్చిన జీవో 252ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనక�
జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీ యూడబ్ల్యూజే(హెచ్ 143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులతో కలిసి నిరసన చేపట్టా
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 252 అసంబద్ధమైందని, దాన్ని వ్యతిరేకిస్తూ టీయూడబ్ల్యూజే(హెచ్-143) ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జర్నల�
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన GO 252 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలి
జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే H-143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామెన్, లైవ్ టెక్నీషియన్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లబ్జ�
House Plots | జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించి